07-10-2025 06:34:09 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ తిప్పరాజు రమేష్ అయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.