19-01-2026 12:00:00 AM
చేగుంట, జనవరి 18 :తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక సమావేశం ఆదివారం నాడు కేశవ మెమోరియల్ పాఠశాల నారాయణగూడ లో జరిగింది. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యునిగా చల్లా లక్ష్మణ్ నియామకం అయినట్లుగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ తెలిపారు. ఈ సం దర్భంగా మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దు , మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావు ల వెంకటేశం , తంగేళ్లపల్లి కృష్ణమూర్తి చే గుంట మండల శాఖ అభినందనలు తెలియజేశారు.