11 March, 2026 | 2:50 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

చైనా మాంజా విక్రేత అరెస్ట్

14-01-2026 02:10 AM

ఉప్పల్ జనవరి 13విజయక్రాంతి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజను విక్రయిస్తే చర్యలు తప్పవని నాచారం క్రైమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి లోని ఓల్డ్ మల్లాపూర్ చైనా మాంజా విక్ర యాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సిబ్బందితో ఓల్డ్ మల్లాపూర్‌లో ఉన్న దుకాణాలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో మహమ్మద్ గౌస్ (65) అనే వ్యక్తి నుండి 25 మాంజా బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాంజా అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలుతప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది వెంకటేష్ రాహుల్ ఎలిజా సత్యనారాయణ రాములు పాల్గొన్నారు.