30 June, 2026 | 9:49 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

హెచ్‌సీఏ అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

22-07-2025 09:53 AM

హైదరాబాద్: హెచ్‌సీఏ అవకతవకలపై సీఐడీ(HCA irregularities ongoing) దర్యాప్తు కొనసాగుతోంది. ఐదుగురు నిందితులను సీఐడీ విచారిస్తోంది. నేటితో నిందితుల కస్టడీ విచారణ ముగియనుందిహెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావును సీఐడీ విచారించనుంది. సీఈవో సునీల్ కంటే, రాజేందర్ యాదవ్, కవితను సీఐడీ విచారిస్తోంది. 23 ఇనిస్టిట్యూషన్ ఓట్లతో జగన్మోహన్ రావు అక్రమంగా ఎన్నికయ్యారని సీఐడీ గుర్తించింది. హెచ్సీఏ నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ విచారణ అనంతరం నిందితులను మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపర్చనుంది.