24 April, 2026 | 11:59 AM

Breaking News

అడవిలో వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •  

నేడు సీఐఐ రీజనల్ కాన్‌క్లేవ్

10-05-2024 01:54 AM

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): సమగ్ర అభివృద్ధి, పారిశ్రా మిక రంగం బలోపేతమే లక్ష్యంగా హోటల్ ఐటీసీ కాకతీయ వేదికగా నేడు భారత పరిశ్రమల సమాఖ్య( సీఐఐ) రీజనల్ కాన్ క్లేవ్ నిర్వహించనుంది. పారిశ్రామిక నిపుణులు, ప్రభుత్వ అధికారులు, ఇన్ ఫ్లూయెన్సర్లు, స్టార్టప్ నిర్వాహకులు కాన్ క్లేవ్‌లో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పరిశ్రమలు, ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ జయేష్ రంజన్, మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) ఛైర్మన్, ఎండీ డాక్టర్ ఎస్.కె.ఝా, సీఐఐ సదరన్ రీజియన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, తదితరులు హాజరై ప్రసంగించనున్నారు.