సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం
కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని ఓ ప్రైవేట్ హాటల్లో కరీంనగర్ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్స్ కరీంనగర్ సెంటర్ 2025-2027 నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం అట్ట వాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్రటరీ జనరల్ ఆడెపు కాశీరాం హాజరై ఎన్నికైన కార్యవర్గం చే ప్రమాణస్వీకారం చె యించారు. చైర్మన్గా నల్ల లక్ష్మయ్య, సెక్రటరీగా సబ్బని శ్రీనివాస్, కొ శాధికారిగా కోమటి వేణు మాధవ్ సభ్యులుగా భీమనాథుని రంజిత్ కుమార్, ప్రశాంత్, శ్రవణ్, రాజగోపాల్, సహకార్యదర్శిగా అనిల్, సహ కొ శాధికారిగా ప్రమోద్, వైస్ చైర్మన్ గా అన్వర్, ఎల్ రాజు, జి. వి కిషన్, జగన్ప్రణయ్. స్మరణ్, ముఖ్యసలహాదారులుగా పాక పవనకృష్ణ, కోల అన్నారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, సిరిసిల్ల, మెట్పల్లి, కోరుట్ల ఇంజనీర్లు పాల్గొ న్నారు.






