5 May, 2026 | 8:44 PM

Breaking News

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి   •   భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి   •   కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •  

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

12-09-2024 11:07 AM

హైదరాబాద్: ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోనసాగుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. నేడు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి, కేంద్రాన్ని రేవంత్ రెడ్డి సాయం కోరే అవకాశముంది. మరోవైపు ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను రేవంత్ రెడ్డి కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో సీఎం రేవంత్ చర్చించే అవకాశముంది.