18 May, 2026 | 8:25 PM

ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024లో పాల్గొన్న ముఖ్యమంత్రి

25-08-2024 11:20 AM

హైదరాబాద్: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం కార్యక్రమం జరుగుతోంది. గచ్చిబౌలి మైదానంలో విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాక్సర్ నిఖల్ జరీన్, మాజీ ఎంపీ వీహెచ్ పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్ 13వ ఎడిషన్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి బాలయోగి మైదానం వరకు మారథాన్ కార్యక్రమం జరిగింది.