ఆరుట్లలో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి
ప్రశ్న: ఆరుట్లలో ప్రారంభమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రత్యేకత ఏమిటి?
జవాబు: రూ.15 కోట్లతో నిర్మించిన ఈ పాఠశాలలో డిజిటల్ క్లాస్రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణ వార్తలు చూడండి
ఆరుట్ల: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో బుధవారం నాడు తెలంగాణ పబ్లిక్ స్కూలు(elangana Public School) ప్రారంభం అయింది. రూ. 15 కోట్లతో నిర్మించిన టీపీఎస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State) ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించింది. స్కూల్ డిజిటల్ క్లాస్ రూమ్స్(School Digital Classrooms), లైబ్రరీ, ల్యాబ్స్, మైదానం ఏర్పాటు చేశారు. విద్యార్థులతో కలిసి సీఎం బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఆరుట్లలో 11 గంటలకు బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆరుట్ల పాఠశాల నిర్మించింది. రాష్ట్ర విద్యావ్యవస్థలో మార్పునకు నాందిపడిందని విద్యాశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్య వార్తల కోసం విజయక్రాంతి న్యూస్ హోమ్పేజ్ చూడండి.
FAQ's
1. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఎక్కడ ప్రారంభమైంది?
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఈ పాఠశాల ప్రారంభమైంది.
2. ఈ స్కూల్ను ఎవరు ప్రారంభించారు?
సీఎం రేవంత్ రెడ్డి ఈ పాఠశాలను ప్రారంభించారు.
3. స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారు?
సుమారు రూ.15 కోట్లతో ఈ స్కూల్ నిర్మించారు.
4. స్కూల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి?
డిజిటల్ క్లాస్రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ, మైదానం వంటి సౌకర్యాలు ఉన్నాయి.
5. ఈ స్కూల్ ప్రత్యేకత ఏమిటి?
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు.






