రాజ్భవన్లో గవర్నర్తో భేటీ కానున్న సీఎం రేవంత్రెడ్డి
01-07-2024 12:12 PM
హైదరాబాద్: కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ ను కలవనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్ తో సీఎం చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీ, బిల్లులు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై గవర్నర్ తో సీఎం చర్చించే అవకాశముంది.






