30 July, 2026 | 5:49 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

కోల్ ఇండియా కబడ్డీ పోటీలు నిర్వహించడానికి సుముఖత

02-10-2025 12:31 AM

చుంచుపల్లి, అక్టోబర్ 1, (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా కోల్ ఇండియాలో జరుగు కబడ్డీ పోటీలను కొత్తగూడెం ఏరి యా ప్రాంతమైన రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్( పాల లచ్చమ్మ ) మైదానంలో నిర్వహించుటకు సింగరేణి యాజమాన్యం సుముఖత వ్యక్తం చేసింది. దానికి గాను సం స్థ సి అండ్ ఎండి ఎం బలరాం నాయక్. డైరెక్టర్‌పా గౌతమ్ పోట్రు. డైరెక్టర్ ఆపరేషన్ సూర్యనారాయణ.

డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కొప్పుల వెంకటేశ్వర్లు డైరెక్టర్ ఈ అండ్ ఎం తిరుమల రావు ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు. మొదలగు వారికి ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్. ఐ ఎన్ టి సి ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ ధన్యవాదాలు తెలిపినారు.