17 April, 2026 | 3:31 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణంపై ఎంపీడీవోకు ఫిర్యాదు

30-12-2025 04:59 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): మద్నూర్ మండలంలోని రాచూరు గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు శంకరావ్ ఎంపీడీవో రాణికి  రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఎమ్మెల్యే ఎంపీడీవోకు ప్రభుత్వ స్థలం కబ్జాపై విచారణ చేపట్టడానికి ఆదేశించినట్లు ఫిర్యాదుదారుడు మంగళవారం తెలిపారు. అయితే ఈనెల 31న బుధవారం రాచూరు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపడతానని ఎంపీడీవో రాణి విలేకరులకు తెలిపారు.