13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలి

31-03-2026 12:44 AM

మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణ పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయా జిల్లా కలెక్టర్లు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను సావధానంగా విని, వారి సమస్యకు పరిష్కారం చూ పేందుకు సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తమ పరిధిలో సమస్యకు పరిష్కారం లభించకపోతే వెంటనే ఉన్నతాధికారులకు ఆ విషయాన్ని తెలియజేసి పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు.