29-06-2025 01:54:46 AM
సనత్ నగర్జూన్ 28 (విజయ క్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన చుక్క సత్యనారాయ ణ, సురేష్ వర్మకు యువనాయకులు చుక్క సాయికిరణ్, కళ్యాణ్కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
దేవస్థాన అభివృద్ధిలో మిమ్మల్ని అలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో చూసుకోవడం ఆనందదాయకమన్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో సేవ చేస్తున్న మీరు ఇప్పుడు ఈ బాధ్యత ద్వారా మరింత విశేషం గా ఆలయ అభివృద్ధికి, భక్తుల సంక్షేమానికి తోడ్పడాలని ఆకాంక్షించారు.