16 April, 2026 | 9:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

విద్యార్థులకు అభినందనలు

04-12-2025 02:51 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో బాగంగా ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీలలో జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి హై స్కూల్  విద్యార్థులు ప్రతిభ చాటారు. పరండే నమ్రత (ప్రథమ బహుమతి )సింగారం అనన్య(ధ్వితీయబహుమతి )నిమ్మకంటి హరికృష్ణ శర్మ (తృతీయ బహుమతి) గెలుపొందడంతో వారిని పాఠశాల ప్రిన్సిపల్ మహేశ్వర్ రావు , కరెస్పాండెట్ ప్రసాద్ , మేనేజ్మెట్ సభ్యులు రాజకుమార్,సురేష్,కుమార్, అజయ్, క్రాంతికుమార్,అధ్యాపక బృందం. విద్యార్థులు అభినందించారు.