13-06-2025 12:35:44 AM
కామారెడ్డి టౌన్, జూన్ 12 (విజయ క్రాంతి): జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను ఆయన నివాసంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ బుధవారం రాత్రి పరామర్శించారు. ఎమ్మెల్యే పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా క్షేత్రంలో క్రియాశీలంగా ఉంటూ ప్రజలకు తన సేవలు అందించాలని ఆకాంక్షించారు..