8 June, 2026 | 6:22 PM

Breaking News

ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •  

విద్యుత్ డివిజనల్ కార్యాలయంలో వినియోగదారుల సదస్సు

03-11-2024 07:30 PM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): హుజూర్నగర్ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో వినియోగదారుల సదస్సును ఆదివారం జరిగింది. దీనిలో భాగంగా కొంతమంది వినియోగదారులు ఇంటి ముందు ఉన్న ఎల్టీ లైన్ మార్చటానికి, కొత్త ఎల్టీ లైన్,  బిల్లింగ్ ఇష్యు, ఐరన్ పోల్ తిప్పు పట్టిందని మార్చటం, ఎర్త్ పైపులు తుప్పు పట్టిందని మార్చటం కొరకు ఇతర సమస్యలను డీఈకి విన్నవించడం జరిగింది. ఆ యొక్క సమస్యలను క్షేత్ర స్థాయిలో విచారించి పరిష్కరించడం జరుగుతుందని ఎన్.వెంకట కిష్టయ్య డీఈ  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ డీఈ వెంకట కృష్ణయ్య, హుజూర్నగర్ ఏడీ బి.సక్రు నాయక్, కోదాడ ఏడీఇ వెంకన్న, కోదాడ ఈఆర్ఓ హుజూర్నగర్ ఈఆర్వో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.