02-06-2025 12:00:59 AM
కార్వాన్, జూన్ 1 : శాంతిభద్రతల విషయంలో నాయకులు పోలీసులకు సహకరించాలని టోలిచౌకి ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పేర్కొన్నారు. కొన్ని రో జుల క్రితం టోలిచౌకి లో నూతనంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యం లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇన్స్పెక్టర్ను నానల్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ బాలాజీ సూర్యవంశి మరా ్యదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.
అనంతరం బాలాజీ సూర్య వంశి మాట్లాడుతూ.. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని తెలియజేశారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సూర్యవంశి ఎస్త్స్ర రాఘవేందర్, ఎస్ఐ సతీష్ నాయక్ను కూ డా మర్యాదపూర్వకంగా కలిశారు.