02-06-2025 12:00:00 AM
ముషీరాబాద్, జూన్ 1 (విజయ క్రాంతి) : ప్రీమియం కుక్వేర్ ఆవిష్కరణ లో అగ్రగామి అయిన బెర్గ్నర్ ఇండి యా నగరంలో ప్రత్యేక డీలర్ల సమావేశాన్ని నిర్వహించిందని ఆ సంస్థ ఎండీ ఉమేష్ గుప్తా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతీయ వంటశాలల కోసం ఆరోగ్యకరమైన, అధిక పనితీరు గల వంట పరిష్కారాలకు అందించటంలో బ్రాండ్ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ కార్యక్రమం ఒక అవ కాశం అందించిందన్నారు.