15 March, 2026 | 11:13 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

21-01-2026 07:38 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లోని  వి ఎస్ టి కాలనీ పార్కు సుందరీకరణ  సీసీ రోడ్డు నిర్మాణాలు  జరుగుతున్న  పలు అభివృద్ధి పనులు ను నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వి ఎస్ టి కాలనీ చుట్టూ ప్రాంతాల వారికి  వ్యాయామం చేసుకునేందుకు 20 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ మంజూర అయిందని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టుఆమె పేర్కొన్నారు కాలనీలోని సిమెంట్ రోడ్డు డ్రైనేజీ పనులు కూడా ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్  నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్  కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు