07-08-2024 09:14:55 PM
హైదరాబాద్: నిజాం కళాశాల వద్ద డిగ్రీ విద్యార్థినులు ఆందోళన కొనసాగుతుంది. నిజాం వసతి గృహంలో డిగ్రీ విద్యార్థినులకే వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ 5 రోజుల నుంచి ఆందోళన కొసాగిస్తున్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులకు 50 శాతం చొప్పున వసతి ఇస్తామని నిజాం కళాశాల ప్రిన్నిపల్ సర్కులర్ తెలిపారు. పీజీ విద్యార్థినులకు ఓయూలో వసతి సదుపాయం ఉందంటున్న డిగ్రీ విద్యార్థినులు పేర్కొన్నారు.