07-07-2025 12:00:00 AM
నిర్మల్, జూలై 6 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ ఆలయాలు ఆదివారం తొలి ఏకాదశి పురస్కరుని భక్తులు పెద్ద సం ఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయం దేవరకోట చిట్యాల వెంకటేశ్వర స్వామి ఆలయంవిఠలేశ్వర ఆలయం కుబీర్ విట్టలేశ్వరాలయం ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు