5 May, 2026 | 7:09 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

సీతారాముల సన్నిధిలో అలరించిన భక్తి గీతాలు

25-05-2025 09:32 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం(Sri Seetha Ramachandra Swamy Temple) సన్నిధిలో ఆదివారం హైదరాబాదుకు చెందిన ఆవుల శ్రీ లాస్య ఆలపించిన కర్ణాటక సంగీత భక్తి గీతాలాపన భక్తులను అలరించింది. డా. అశ్విన్, రాయప్రోలు సుబ్రహ్మణ్య శర్మ, కే జగన్మోహిని తదితరులు సంగీత సహకారం అందజేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిపై ఆలపించిన భక్తి పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పలువురు లాస్యని అభినందించారు.