18 April, 2026 | 10:26 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

బుగ్గలో ధనుర్మాసం పూజలు

02-12-2024 07:10 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం ధనుర్మాసం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరాంబట్ల వేణుగోపాల శాస్త్రి ఆలయంలో గత ప్రవచనాన్ని చదివి వినిపించారు. అనంతరం కోనేటిలో మహిళలు ధనుర్మాస దీపాలను వెలిగించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బుగ్గ రాజేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి పాల్గొన్నారు.