16 March, 2026 | 11:41 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పాఠశాలకు మైక్ సెట్ వితరణ

18-09-2025 05:32 PM

అర్మూర్ (విజయక్రాంతి): అర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంథని ప్రాథమిక పాఠశాలకు గురువారం మైక్ సెట్ ను అందజేశారు. రోటరీ అధ్యక్షుడు జక్కుల రాధా కిషన్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ఈ పాఠశాలకు గ్రీన్ బోర్డులు ఇవ్వడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సహాయ సహకారలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఖాందేశ్ సత్యం, కోశాధికారి కోట నరేష్, మాజీ కార్యదర్శి రాస ఆనంద్, తులసి పట్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.