11 March, 2026 | 2:32 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకం

21-01-2026 12:07 PM

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) డైరీని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సమాజ శ్రేయస్సు కోసం అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా శాఖ రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీని  జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు కాటం నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు విద్యాసాగర్ రెడ్డి, సుదర్శన్, కోశాధికారి జిల్లెల రఘు, ఉపాధ్యక్షులు మెహరాజ్, ఫోటో గ్రాఫర్ రఘు, తదితరులు.