ఇంటర్ పరీక్ష కేంద్రాల పరిశీలన
27-02-2026 07:32 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారి పరశురాం నాయక్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 68 78 విద్యార్థులకు 66 76 విద్యార్థులు పరీక్ష రాసారని 224 తెలిపారు. ఖానాపూర్ నిర్మల్ బైంసా పరీక్ష కేంద్రాలను కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.




