17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు

05-04-2025 10:03 PM

హాజీపూర్ ఎస్సై స్వరూప్ రాజ్

మంచిర్యాల (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని హాజీపూర్ ఎస్సై స్వరూప్ రాజ్ అన్నారు. శనివారం సాయంత్రం సిబ్బందితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపబద్ధని, విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.