30-06-2025 01:16:42 AM
శిరిడి సాయి భక్త ఐక్య వేదిక చైర్మన్ మంచికంటి ధనుంజయ
మహబూబ్ నగర్ జూన్ 29 (విజయ క్రాంతి) : తప్పుడు ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని శిరిడి సాయి భక్త ఐక్య వేదిక చైర్మన్ మంచికంటి ధనుంజయ అ న్నారు. ఆదివారం శిరిడి సాయి భక్త ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సాయిబాబా మందిరం ఉమ్మడి పాలమూరు జిల్లా శిరిడి సాయి మందిరాల ఆత్మీయ సమ్మేళ నం నిర్వహించారు.
ఈ సందర్భంగా శిరిడి సాయి భక్త ఐక్య వేదిక చైర్మన్ మంచికంటి ధనుంజయ మాట్లాడుతూ శిరిడి సాయి ప్ర తి మందిరము లో ఆవు ను పెట్టుకోని పూ జించాలని ఆవు లేని మందిరాలకు నిను ఇ స్తానని బాబా పై వచ్చే దుష్ప్రచారాలు నమ్మవద్దు అని శిరిడి సాయిబాబా ఆలయాలు ఎ లా అభివృద్ధి చెయ్యాలో చాలా వివరంగా తెలియజేశారు. శిరిడి సాయి తత్వ ప్రచారకు లు శ్రీ మైనంపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ శ్రీ సాయిబాబా ఎవరో ఎవరికీ పు ట్టాడో బ్రిటిష్ వారు తేల్చలేకపోయారు ఇ ప్పుడు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తు న్న వీరి మాటలు నమ్మవద్దని బాబా వారి జీవిత చరిత్ర ని సవిస్తారంగా తెలియజేశారు.
రాష్ట్ర స్థాయిలో శిరిడి సాయిబాబా ఆలయాలను ఐక్యం చేస్తూ త్వరలో లక్ష మంది సా యి భక్తులతో ఒక గొప్ప సమావేశాన్ని ఏ ర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కా ర్యక్రమంలో మైనంపాటి ప్రసాద్, శిరిడి సా యి హారతుల భాను, ద్వారకామాయి బాబా మందిరము చైర్మన్ లక్ష్మీ నారాయణ, కార్యదర్శి గోవర్ధన్ చారి, లయన్స్ క్లబ్ ఆఫ్ మ హబూబ్ నగర్ అధ్యక్షుడు ప్రసాద్, ట్రస్ట్ స భ్యులు చంద్రకాంత్ రెడ్డి,లయన్ సభ్యులు సుదర్శన్ యాదవ్, సుప్రభాత్ క్లబ్ అధ్యక్షు డు రుధ్రోజీ గ, మోహన్, సేవాదళ్ సభ్యులు తదితరులు ఉన్నారు.