30-06-2025 01:02:41 AM
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ వెల్లడి
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఇన్చార్జిలను నియమించారు. ఇటీవల నియామకమైన పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధా న కార్యదర్శులకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
17 నియోజకవర్గాల ఇన్చార్జిలు
* ఆదిలాబాద్ ఎంపీ, పీసీసీ ఉపాధ్యక్షుడు రఘువీర్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ రాంబూపాల్, బద్దం ఇంద్రకరణ్రెడ్డి, అచ్యుత రాంబాబు
* పెద్దపల్లి పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శులు మల్లాడి రామిరెడ్డి, రాజేష్ కాశపాక, రహమత్ హుస్సేని
* కరీంనగర్ నాయిని రాజేందర్రెడ్డి(ఎమ్మెల్యే), ప్రధాన కార్యదర్శులు మహ్మద్ ఖాజా పక్రుద్దీన్, గడ్డం చంద్రశేఖర్రెడ్డి, ఆడం రాజు
* నిజామాబాద్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ప్రధాన కార్యదర్శులు, వెడ్మబొజ్జు (ఎమ్మెల్యే), నరేష్జాదవ్, ఎం.రాజీవ్రెడ్డి
* జహీరాబాద్ బండి రమేష్, ప్రధాన కార్యదర్శులు ధారసింగ్ తాండ్రు, ఉప్పల శ్రీనివాస్గుప్తా, నడిమిల్ల యాదయ్య ముదిరాజ్
* మెదక్ నవాబ్ ముజాహిదీన్ ఖాన్, ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్గౌడ్, చనగాని దయాకర్, మహమ్మద్ అసుదుద్దీన్
* మల్కాజ్గిరి బసవరాజు సారయ్య(ఎమ్మెల్సీ), ప్రధాన కార్యదర్శులు గజ్జల కాంతం, మిథున్రెడ్డి, శశికళాయాదవరెడ్డి
* సికింద్రాబాద్ హనుమాండ్ల ఝాన్షీరెడ్డి, ప్రధాన కార్యదర్శులు కత్తి వెంకటస్వామి, కసాబు శ్రీనివాసరావు, పి.బాల మురళీకృష్ణ
* హైదరాబాద్ చిన్నపట్ల సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శులు పి. శ్రీనివాస్రెడ్డి, డీడీ వెంకట్రాజ్. ఎం సత్యనారాయణగౌడ్
* చేవెళ్ల బొంతు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శులు పర్ణికారెడ్డి (ఎమ్మెల్యే), ఏడుపుగంటి సుబ్బారావు, తోపాజి అనంత కృష్ణ
* మహబూబ్నగర్ ఎం వేణుగౌడ్, ప్రధాన కార్యదర్శులు ఎ. జంగారెడ్డి, వి. రామారావుగౌడ్, పృద్వీచౌదరి వేముల
* నాగర్కర్నూల్ కొండేటి మల్లయ్య, ప్రధాన కార్యదర్శలు బొజ్జ సంధ్యారెడ్డి, ఎండీ అబ్దుల్ పహీమ్, సానెం శ్రీనివాస్గౌడ్
* నల్లగొండ మామిండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కాట్ల రంగారావు, నల్లపు దుర్గాప్రసాద్, జనగాం ఉపేందర్రెడ్డి
* భువనగిరి కోటిమరెడ్డి వినయ్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నూతి సత్యనారయణగౌడ్, బి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు
* వరంగల్ చీట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్గౌడ్, మోత్కురి ధర్మరావు
* మహబూబాబాద్ పొట్ల నాగేశ్వర్రావు (మాజీ ఎమ్మెల్సీ), ప్రధాన కార్యదర్శులు మట్టా రాగమయి(ఎమ్మెల్యే), ప్రధాన కార్యదర్శులు ఎం బేబీ స్వర్ణకుమారి, నాగ సీతారాములు
* ఖమ్మం పి శ్రావణ్కుమార్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చకిలం రాజేశ్వర్రావు, పీసరి మహిపాల్రెడ్డి, దైద రవీందర్.