16 April, 2026 | 10:09 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

దేవాలయ నూతన నిర్మాణానికి విరాళం అందజేత

08-11-2025 09:06 PM

ఇబ్రహీంపట్నం: నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారాముల గుడి నిర్మాణానికి ఎలిమినేడు గ్రామానికి చెందిన మంచి రెడ్డి నరసింహారెడ్డి రూ.5లక్షల విరాళంగా అందజేశారు. దేవాలయానికి విరాళంగా అందజేసినందుకు కమిటీ సభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ నిర్మాణానికి సహకరించాలని, ఆ సీతారాముడి ఆశీర్వాదం అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యులు బూడిద భీమార్జున్ రెడ్డి, బోస్ పల్లి చంద్రశేఖర్, నరాల వెంకటేష్, శ్రీరామ్ యాదవ్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మడుపు శ్రీశైలం, బుట్టి మహేందర్, కొంగరి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.