17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కష్టకాలంలో పేద కుటుంబాన్ని ఆదుకున్న డాక్టర్ సంపత్ కుమార్

10-11-2025 01:06 PM

తాండూరు,(విజయశాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు ప్రముఖ వైద్యులు, బీవీజీ ఫౌండేషన్  వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఓ నిరుపేద కుటుంబానికి ఆపదలో ఆర్థిక సహాయ అందించి ఆదుకున్నారు. తాండూరు పట్టణం 33వ వార్డ్  పవరే శ్రీనివాస్ రావు ఈరోజు హఠాత్తుగా మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డాక్టర్ సంపత్ కుమార్ ఆ నిరుపేద కుటుంబానికి సానుభూతి తెలుపుతూ అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందించారు. ఆపద సమయంలో ఆర్థికంగా అండగా నిలిచిన డాక్టర్ సంపత్ కుమార్ కు మృతుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు .