9 April, 2026 | 10:48 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పదర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

17-10-2025 12:16 AM

పదర అక్టోబర్ 16. మండల కేంద్రంలో గురువారం పోలీస్ స్టేషన్ ను అచ్చంపేట డిఎస్పి శ్రీనివాసులు తనిఖీ చేశారు. డిఎస్పికి ఎస్త్స్ర సద్దాం హుస్సేన్ పుష్పగుచ్చం అందిం చి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ...

శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, గ్రా మాలలో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాలు అవశ్యకత గు రించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల రక్షణే ద్వేయంగా పోలీసులు విధి నిర్వహణలో ముందుండాలన్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అమ్రాబాద్ సీఐ రవీందర్ నాయక్, ఎస్త్స్ర సద్దాం హుస్సేన్, కాని స్టేబులు తదితరులుఉన్నారు.