31 May, 2026 | 6:47 PM

Breaking News

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •   అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!   •   వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు   •  

నూతన వధూవరులను ఆశీర్వదించిన దుద్దిళ్ల శ్రీనుబాబు

26-10-2025 03:30 PM

మంథని,(విజయక్రాంతి): రామగుండంలో తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ - బీనాదేవి  కుమారుడు అనుదీప్ - ప్రియాంక  వివాహ వేడుకల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.   సుల్తానాబాద్ లో మంథని పట్టణానికి చెందిన కొట్టే ధనలక్ష్మి - వినయ్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీను బాబు వెంట మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, ఐ ఎన్ టి సి నాయకుడు కంపెల్లి సమ్మయ్య, మంథని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆరేళ్లి కిరణ్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు  పాల్గొన్నారు.