6 July, 2026 | 9:26 PM

Breaking News

భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •  

10న ఎప్‌సెట్ తుది విడత సీట్లు కేటాయింపు

07-08-2025 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఈనెల 10న టీజీ ఎప్‌సెట్ తుది విడత సీట్లను విద్యార్థులకు కేటాయించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. రేపటి వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

ఆతర్వాత ఈనెల 10న తుది విడత సీట్లను కేటాయించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎప్‌సెట్ కన్వీనర్ ఏ.శ్రీదేవసేన తెలిపారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈనెల 5వ తేదీ నుంచి షురూ అయిన విషయం తెలిసిందే.