2 April, 2026 | 3:34 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాన్ని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

08-11-2025 10:02 AM

తూప్రాన్,(విజయక్రాంతి): రాజస్థాన్ రాష్ట్రం నుండి బస్సులో పుక్ రాం తండ్రి మేపరాం అనే యువకుడు మత్తు పదార్థాల పౌడర్ ను అక్రమంగా తరలిస్తుండగా అనుమానం వచ్చి తూప్రాన్ టోల్గేట్ సమీపంలో చేజ్ చేసి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. టోల్గేట్ సమీపంలో గరుడ బస్సును ఆపి సోదాలు నిర్వహించగా అందులో మత్తుకు సంబంధించిన పౌడర్ దొరకడంతో దానినీ స్వాధీన పరుచుకున్నారు.