25 July, 2026 | 10:10 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

తెలంగాణ ఎపీ సెట్ లో ర్యాంకు సాధించిన రైతు బిడ్డ

19-05-2026 06:10 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌటబి గ్రామానికి చెందిన మల్లెపూల సాయి తేజ ఇటీవల ప్రకటించిన ఏపీసెట్లో 1311 ర్యాంకు సాధించాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఈయన ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు విద్యార్థిని అభినందిస్తున్నారు. చిన్ననాటి నుండి చదువుల్లో చురుకుగా ఉండే ఈ విద్యార్థి లక్ష్యంతో చదివి అనుకున్నది సాధించాడు. ఈయన పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.