16 March, 2026 | 9:08 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

18-07-2025 06:51 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచి అతనికి భరోసానిచ్చారు సాటి స్నేహితులు,కాలనీ వాసులు. తన తల్లి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న స్నేహితునికి తామున్నామంటూ ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కిష్టం పార్వతమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించారు.పార్వతమ్మ కుమారుని స్నేహితులు కుటుంబసభ్యులను పరామర్శించి రూ.40,000 ఆర్థిక సాయంగా అందజేసి అండగా తాముంటామని అతనికి ధైర్యం చెప్పారు.