calender_icon.png 16 June, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద కుటుంబానికి రూ. 30 వేలు అందజేత

16-06-2025 04:46:36 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): గుండెపోటుతో ఇంటి పెద్ద మరణించడంతో నిరుపేద కుటుంబానికి 30 వేల రూపాయలను అందించి అండగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రంలో సోమవారం జరిగింది. గుండెబోయిన నాగరాజ్ ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను గమనించిన రాధాకృష్ణ యాదవ సంఘం సభ్యులు 30 వేల రూపాయలను నాగరాజు భార్య హేమ, కుమారులు రిశాంక్, కృశాంక్ ఆదివారం అందజేసి అండగా నిలిచారు.