16 April, 2026 | 6:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

08-11-2025 08:59 PM

- అండగా నిలిచిన చింతల బయ్యారం యువకులు

పినపాక,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో చింతల బయ్యారం గ్రామానికి చెందిన ముత్తేబోయిన రమణ, భర్త వెంకటేశ్వర్లు అనే మహిళకు చేతికి గాయం కావడంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చింతల బయ్యారం గ్రామ యువకులు చలించి నిరుపేద కుటుంబానికి 25 కేజీల బియ్యం, రూ 11,500 శనివారం వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి ఎటువంటి ఆపద వచ్చిన అన్ని విధాలుగా అండగా ఉంటామని ఏ సహాయం కావాలన్నా తమను కోరవచ్చని గ్రామ యువకులు సూచించారు.