calender_icon.png 9 June, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో చేపమందు పంపిణీ

09-06-2025 12:57:09 AM

కామారెడ్డి టౌన్, జూన్ 8 (విజయక్రాం తి): కామారెడ్డి పట్టణంలో మృగశిర కార్తి సందర్భంగా  చేపమందు పంపిణీ డాక్టర్  పి.రాజేశ్వరరావు ఆయుర్వేద నిపుణులు వారి వారసులు అంద యబడుతుం దన్నారు. ఈ మందు సేవించడం వలన దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, జలుబు, ఊపిరితిత్తుల బలహీనత, శరీర బలహీనత,నిమోనియా,డొపోరేషన్, రోగాల నుండి  సమస్త దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు.

గతంలో మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో 32 కార్యక్రమంలో సంవత్సరాల కిందట డాక్టర్ పి రాజేశ్వరరావు ఆయుర్వేద నిపు నులు ఈ మందు పంపిణీ చేయడం జరిగిందని ఆయన మరణించిన అనంతరం వారసత్వంగా ప్రతి మృగశిర కార్తి రోజు ఈ చేపముందు వేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమలత,డాక్టర్ చాముండేశ్వరి,మహేష్,ఆధ్వర్యంలో చేపమందు వేయడం జరుగుతుందన్నారు.