15 June, 2026 | 3:02 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ఎమ్మెల్యేను కలిసిన మాజీ కార్పొరేటర్లు

12-02-2026 12:00 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్స్  తాజా మాజీ కార్పొరేటర్స్ నిన్నటి తో పదవి కాలం ముగియడం తో బుధవారం ఎమ్మెల్యే  నివాసం క్యాంపు కార్యాలయంలో ఓల్డ్‌బోయన్ పల్లి డివిజన్ మాజీ తాజా హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్,బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, ఫతేనగర్ కార్పొ రేటర్ పగడాల సతీష్ గౌడ్, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, శిరీష బాబురావు, సబ్యా గౌసుద్దీన్ ,మందాడి శ్రీనివాసరావు, జూప ల్లి సత్యనారాయణ  ఎమ్మెల్యే మాధవరం  శాలువాలతో సన్మానించి శుభాకాం క్షలు తెలియజేశారు, అనంతరం అందరూ కలిసి జిహెచ్‌ఎంసి కార్యాలయంలోకూకట్ పల్లి జోనల్ కమిషనర్  అపూర్వ చౌహాన్ ని మర్యాదపూర్వకంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం తాజా మాజీ కార్పొరేటర్స్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు,ఈ సం దర్భంగా కమిషనర్‌ని నాయకులు శాలువాతో సన్మానించారు.