calender_icon.png 5 August, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీపీ

04-08-2025 12:20:45 AM

 చేగుంట, ఆగస్టు 3 : చేగుంట పట్టణనికి చెందిన బండి ఎల్లవ్వ   మరణించిన విషయం తెలుసుకొని మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వారి  కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  పట్టణ కేంద్రంలో ఉంటున్న ప్రజలకు సేవ  చేయడమే లక్ష్యంతో పని చేస్తున్నానని తెలిపారు.  రవి, నాగరాజు, కృష్ణ మూర్తి, సిద్ధి రాములు, శ్రీను, వెంకటేష్ పాల్గొన్నారు.