04-08-2025 12:20:45 AM
చేగుంట, ఆగస్టు 3 : చేగుంట పట్టణనికి చెందిన బండి ఎల్లవ్వ మరణించిన విషయం తెలుసుకొని మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో ఉంటున్న ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంతో పని చేస్తున్నానని తెలిపారు. రవి, నాగరాజు, కృష్ణ మూర్తి, సిద్ధి రాములు, శ్రీను, వెంకటేష్ పాల్గొన్నారు.