17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి

20-06-2025 12:47 AM

కంగ్టి, జూన్ 19: జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలని గురువారం కంగ్టి మండల జర్నలిస్టులు స్థానిక ఎంఈఓ రహీముద్దీన్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్ సుదర్శన్ దేశాయ్ మాట్లాడుతూ ఈనెల 11న సంగారెడ్డి జిల్లా విద్యాధికారి జారీ చేసిన సర్క్యూ లర్ ప్రకారం మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో అమలు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో వంద శాతం రాయితీ కొరకు అన్ని పాఠశాలలకు సమాచారం అందించి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకర్లు రాంరెడ్డి, ప్రవీణ్, సంగ్రామ్, మారుతీ, రమేష్, విజయ్, జలీల్, సాయిలు, సల్మాన్ పాల్గొన్నారు.