11 May, 2026 | 11:57 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ల బాలిక మృతి

04-09-2025 11:48 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో(Nalgonda) గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కిందపడి ఎల్ కేజీ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని దేవరకొండ రోడ్డులో జరిగింది. మృతి చెందిన నాలుగేళ్ల బాలికను జస్మితగా గుర్తించారు. పాఠశాల ఆవరణలో బస్సు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తీసుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు బాలిక చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న బాలిక మృతితో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.