15 April, 2026 | 12:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గ్రామ సంఘాము మహిళా శక్తి భవనానికి స్థలం ఇవ్వండి

22-01-2026 06:31 PM

నాగిరెడ్డిపేట్,జనవరి 22 (విజయక్రాంతి): మండలంలోని అక్కంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల గ్రామ సంఘం మహిళా శక్తి భవనానికి స్థలం ఇవ్వాలని కోరుతూ అక్కంపల్లి గ్రామ మహిళా సంఘం సభ్యులు స్థానిక డిప్యూటీ ఎమ్మార్వో రాజేశ్వర్ వినతి పత్రాన్ని అందజేశారు.అక్కంపల్లి గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 95/1 స్థలాన్ని ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేత ప్రతి మహిళ సంఘంకు 200 గజాల స్థలంను అక్కంపల్లి గ్రామ మహిళా సంఘంనికి స్థలాన్ని కేటాయించాలని,మహిళా సంఘం సభ్యురాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు బండ లావణ్య,కార్యదర్శి ఎరుకల లక్ష్మి,సభ్యులు సుజాత, సాయవ్వ,సంధ్యారాణి, మంజుల,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.