15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

రోడ్లపై చెత్త వేయకూడదని దండోరా వేయించిన సర్పంచ్

22-01-2026 06:29 PM

బెజ్జూర్,జనవరి 22, (విజయక్రాంతి): రోడ్లపై చెత్త వేయకూడదని సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి గ్రామంలో దండోర వేయించారు. బెజ్జూర్ మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీలలో రోడ్లపై చెత్త వేయకూడదని దండోరా వేయించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదని తెలిపారు. గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.