8 April, 2026 | 4:23 PM

Breaking News

మళ్ళీ కోర్టుకు మమతా బెనర్జీ.. TMCని ఓడించలేరంటూ ఫైర్   •   భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు   •   ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •  

కొత్త రికార్డులను అధిగమిస్తున్న లోహాల ధరలు

21-01-2026 12:46 PM

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నిరంతరాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో, బుధవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.61 లక్షల పలికింది. అదే సమయంలో కిలో వెండి ధర రూ. 33,000గా పెరిగింది. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మునుపటి సెషన్‌లో రూ. 1,52,800 పోలీస్తే దాదాపు రూ.9 వేలు పెరిగింద. వెండి ధర మంగళవారం కిలోకు రూ. 3.23 లక్షలు ఉండగా, ఇవాళ కిలోకు రూ. 3.33 లక్షల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ వెండి ధర దాదాలపు రూ.14 వేలు పెరిగింది.