16 March, 2026 | 11:05 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఖోఖోలో విద్యార్థికి గోల్డ్ మెడల్

09-12-2025 12:11 AM

లక్షేట్టిపేట టౌన్, డిసెంబర్ 8 : ఈ నెల ఐదు నుంచి ఏడవ తేదీ వరకు హైదరాబాద్ లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో పట్టణంలోని మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాల విద్యార్థి జస్వంత్ బంగారు పథకం సాధించాడని ప్రిన్సిపాల్ మంగ సోమ వారం తెలిపారు. జస్వంత్ ను అండర్ 19 సెక్రెటరీ బాబురావు, ఏటీపీ తిరుమల, పిడి నాంపల్లి, పీఈటి రాజేష్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.