1 September, 2026 | 10:15 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం బడిబాట

15-05-2026 | 01:53am

తూప్రాన్, మే 14: ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అందజేస్తుందని దీనితోపాటు విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, ఉచిత భోజన పథకాలను సక్రమంగా కొనసాగుతాయని రానున్న కాలంలో 21 వస్తువులతో కూడిన సీఎం కిట్టు ప్రవేశ పెట్టేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

అలాగే విద్యార్థిని, విద్యార్థులు తమ ప్రభుత్వ పాఠశాల ప్రతిష్టను పెంపొందించే విధంగా విద్యాబోధన ఉంటుందని తెలిపారు. ఇందులో గ్రామ సర్పంచ్ యాంజల స్వామి, గ్రామ పాలకవర్గం, ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.